పేద విద్యార్థుల సం క్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గం డికొడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎప్పటికప్పుడు ఈ పథకానికి నిధులు మంజూరయ్యేవి.
ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�
Lucknow University | పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. అలాగే ఉచితంగా వసతి కల్పించడంతోపాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అ�
Government School | ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య అన�
పేద విద్యార్థులకు అమెరికాలో ఉచిత విద్య అందించనున్నట్టు భారత్, యూఎస్ వర్క్ఫోర్స్ భాగస్వామి, ముర్లీ సెంటర్డ్ ప్రాజెక్ట్ హెడ్ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బాబ్బిలి తెలిపారు.
అమ్మానాన్నల లక్ష్యం నెరవేర్చడమనేది ఏ కొడుకుకైనా గొప్ప సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఆ లక్ష్యం సామాజిక సేవే.. అయితే, అది జనమందరి సంబురంగా మారుతుంది. తల్లిదండ్రులకు గొప్ప సంతృప్తినిచ్చే విధంగా సేవలందిస్తు�
విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివితే భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. గురువారం మద్దుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అమ్మ ఆదర్శ ప
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫర
ప్రారంభించిన అనతి కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు మంచి స్పందన నెలకొంటుంది.
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�