ఆ పిల్లలందరూ ఎక్కడిఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఒక్కచోట చేరిన వలస పక్షులు.. వారి అమ్మానాన్నలతో కలిసి పొట్టకూటికోసం పొరుగు రాష్ర్టానికి వచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో బడులకు దూరంగా బతుకుతున్నారు. ఇలాంటివ�
వందల విద్యార్థులకు ఉచితం గా విద్యనందించే సంస్థ మనుగడ మోదీ సర్కారు నిర్వాకం వల్ల ప్రశ్నార్థకంగా మారిం ది. విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థకు నిధు లు రాకుండా అడ్డుకొంటున్నది.
హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? ప్రశ్న వింతగా ఉంది కదూ? ఈ ప్రశ్నతోనే ఒక అన్వేషణ ఆరంభమైంది. సర్కారు బడులను బతికించాలనే తపన మొదలైంది. ఏకంగా ‘ఉడాన్ వలంటరీ ఆర్గనైజేషన్' పేరుతో ఒక వ్యవస్థ ప్ర
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�
ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు.
విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే నిదర్శనం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శమని, అవి సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వ కారణమని �
ప్రపంచాన్ని జయించాలంటే ముందుగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగే తాత్విక భావనను ఇచ్చేది విద్య మాత్రమే అనే విధంగా తెలంగాణ విద్యా విధానం భాసిల్లుతున్నది. విద్య అంటే ఒక చైతన్యం, ఒక మార్పు. వ�
చండీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇవాళ భారీ ప్రకటన చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 20వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగ�
మరోసారి అజ్ఞానాన్ని బయపెట్టకున్న బీజేపీ అధ్యక్షుడు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామని ప్రకటన రాష్ట్రంలో ఏండ్లనుంచే అమలవుతున్న ఉచిత విద్య, వైద్యం హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉచిత వి�
ఎంసెట్లో పదివేలపైన ర్యాంకు వచ్చినా.. బీసీ, ఓసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు లేదు ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు వర్తింపు ఎంసెట్ తొలి విడతలో 4,566 మందికి లబ్ధి చలాన్లో జీరో ఫీజు.. విద్యార్థుల సంబురాల�
ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలన
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన