కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల బతుకులపై గ ట్టి దెబ్బ కొట్టింది. కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గండం నూరేండ్ల ఆయుష్�
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం’తో ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఆటో ఎక్కేవారు లేక గిరాకీలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. మొన్నటిదాకా నాలుగైదు ట్రిప్పులు కొట్టి సం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి మహాలక్ష్మీ స్కీం కింద తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు లబ్ధి పొందటమేమో కానీ.. మొదటి నుంచి విపరీతమైన వివాదాలు చోటుచేసుకొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. �
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్గౌడ్, కు�
బ్రిటిష్ పాలకుల దరిద్రం వదిలిందనుకున్న దేశాన్ని ఆధునిక భారతదేశంగా మార్చడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన పునాదులు ఇప్పటి పాలకులను ఇంకా భయపెడుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఒక సభలో మా
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి ద�
TS RTC | కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఊరించి ఉసూరుమనిపించింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు.. వాటి అమలులో విఫలమైంది. మహిళలకు ఫ్రీ బస్ మినహా మిగతా వాటి విషయంలో పూర్తి�
ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోరబండ నివాసి వరలక్ష్మి మంగళవార�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు. కండక్టర్ సైతం ఉచ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతి నెలా రూ.10 వేల వేతనం చెల్లించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకొని నెలకు రూ.15వేల జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.