ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటూ సర్కార్ గొప్పలు చెప్తున్నది. ఏడాదిపాటు ఉచితంగా ప్రయాణించారని, రాఖీ రోజు బాకీలు వసూలు చేస్తున్నది. రాఖీ పండుగకు 5 వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నామని గొప్పలు చెప్పిన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఉదయం సమయంలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, చేర్యాల, జనగాం, వేములవాడ, కొమురవెల్ల్లికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులు, ప్రయాణికులు
ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఆటో యూనియన్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అందులో భాగం�
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయక
పలు రాష్ర్టాల్లో గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలిచ్చి, గద్దెనెక్కాక గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ.. కేరళలోనూ అదే ఫార్ములాకు సిద్ధమవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వం�
దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ సర్కార్ దుబారా ఖర్చుకు వెనుకాడటం లేదు. అందాల పోటీలు, మెస్సీతో మ్యాచ్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రజల్లో అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా మహిళ�
వికారాబాద్ జిల్లా చేవెళ్లలో టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిప్పర్లో కంకర, బస్సులో ప్రయాణికుల ఓవర్లోడ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఆర్టీఏ అధికారులు,
‘మహాలక్షి’ పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు.
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితే తప్ప శివా
ఒకవైపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రత్యేక రోజుల్లో అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నది. ముఖ్యంగా పండుగ సందర్భంగా ఆర్టీసీలో పెరిగిన రద
ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగ�