దవాఖాన నిర్మాణంతోపాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తనను ఏకంగా రూ.23 కోట్లకు మోసగించినట్టు న్యూజెర్సీ (అమెరికా)లో ఉంటున్న ప్రవాస భారతీయుడు కొమ్మ�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగ�
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్�
Maharashtra minister | 30 ఏండ్ల కిందటి మోసం కేసు (fraud case)లో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి (Maharashtra minister) మాణిక్రావ్ కొకటే (Manikrao Kokate) దోషిగా తేలారు.
Harsha Sai | తాము హర్షసాయి Harsha Sai) మనుషులమని సహాయం చేస్తామని నమ్మించి కొందరు దుండగులు ఏకంగా రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Delhi Cops Detained | ఒక మోసం కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యూపీ కానిస్టేబుళ్లతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ పోలీసులు, ఢ
మోసానికి పాల్పడిన కేసులో లూధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సినీ నటుడు సోనూసూద్ శుక్రవారం స్పందించారు. ఈ వార్తను సంచలనాత్మకం చేశారని, చిలువలు పల�
అధిక వడ్డీలు ఆశచూపి 17,500 మంది వద్ద నుంచి రూ. 229 కోట్లు కాజేసిన డీకేజెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ దంపతులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘క్యాష్ బీన్' అనే చైనీస్ యాప్ మోసం కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. హైదరాబాద్ జోన్కు చెందిన ఈడీ అధికారులు పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీసీఎఫ్ఎస్) కంపెనీ�
బోగస్ పత్రాలు చూపించి రూ.1,745.45 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కేసులో రూ.55.73 కోట్ల స్తిర, చరాస్తులను ఎన్ఫోన్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
Sam Bankman | కస్టమర్లు, ఇన్వెస్టర్లను మోసగించిన కేసులో దివాళా తీసిన క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ ‘ఎఫ్టీఎక్స్’ సహ వ్యవస్థాపకుడు శ్యామ్ బ్యాంక్మన్ ఫ్రెడ్కు యూఎస్ జిల్లా కోర్టు 25 ఏండ్ల జైలుశిక్ష విధించింది.
Jair Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. తన పాస్పోర్టును సరెండర్ చేశారు. 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఓ ఫ్రాడ�
Namitha | ప్రముఖ నటి నమిత (Namitha) భర్త వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary) ఓ చీటింగ్ కేసు (Fraud case)లో చిక్కుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో ఆయనకు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు (Summons)