Crypto Mogul: క్రిప్టోకరెన్సీ టైకూన్ డూ క్వాన్కు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. అమెరికా కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. డూ క్వాన్ కంపెనీలో సుమారు 40 బిలియన్ల డాలర్ల క్రిప్టో పెట్టుబడులకు మోసం జరిగింది. ఆ ఫ్రాడ్ క�
SBI Car Loan Fraud Case | ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు చోట్ల రైడ్ చేసింది. నకిలీ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావెద్ అహ్మద్ సిద్ధిఖీ 9 సంస్థలను ఏర్పాటు చేయటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్లను జారీచేశారు. వీరు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఫిర్యాదు చేశారు.
Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) దంపతులకు మరోషాక్ తగిలింది. రూ.60 కోట్ల మోసం కేసు (Rs 60 Crore Fraud Case)లో ఈ స్టార్ కపుల్స్పై లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ అయ్యాయి.
దవాఖాన నిర్మాణంతోపాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తనను ఏకంగా రూ.23 కోట్లకు మోసగించినట్టు న్యూజెర్సీ (అమెరికా)లో ఉంటున్న ప్రవాస భారతీయుడు కొమ్మ�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగ�
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్�
Maharashtra minister | 30 ఏండ్ల కిందటి మోసం కేసు (fraud case)లో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి (Maharashtra minister) మాణిక్రావ్ కొకటే (Manikrao Kokate) దోషిగా తేలారు.
Harsha Sai | తాము హర్షసాయి Harsha Sai) మనుషులమని సహాయం చేస్తామని నమ్మించి కొందరు దుండగులు ఏకంగా రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Delhi Cops Detained | ఒక మోసం కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యూపీ కానిస్టేబుళ్లతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ పోలీసులు, ఢ
మోసానికి పాల్పడిన కేసులో లూధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సినీ నటుడు సోనూసూద్ శుక్రవారం స్పందించారు. ఈ వార్తను సంచలనాత్మకం చేశారని, చిలువలు పల�
అధిక వడ్డీలు ఆశచూపి 17,500 మంది వద్ద నుంచి రూ. 229 కోట్లు కాజేసిన డీకేజెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ దంపతులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘క్యాష్ బీన్' అనే చైనీస్ యాప్ మోసం కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. హైదరాబాద్ జోన్కు చెందిన ఈడీ అధికారులు పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీసీఎఫ్ఎస్) కంపెనీ�