పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చాతరాజు �
భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-GSI) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జీఎస్ఐ, జీఎస్ఐటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ వద్ద వాక్థాన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అక్టోబర్ 7న ప్రారంభమైన దాడులు, ప్రతిదాడులతో గాజా స్ట్రిప్ (Gaza) ధ్వంసమవుతున్నది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ (Israel) సైన్యాన్ని హమాస్ (Hamas) ముప్పుతిప్పలు పెడ
ప్రజల మనసులో బీఆర్ఎస్ పార్టీ నిండుగా ఉందని, బీఆర్ఎస్కే ఓటు వేసి రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ �
నేడు భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవం. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జరుపుకొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించడం.
T-shirt hi chal rahi hai కాంగ్రెస్ పార్టీ ఇవాళ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఫౌండేషన్ డే ఉత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ కార్యక్రమానికి హాజ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా 9,597 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మందిని తీసుకోగా..డిపెండెంట్-కారుణ్య నియామకాల ద్వారా 5,672 రిక్రూట్ చేసుకు�
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమి�
భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజక