టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు
తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ శ్రేణు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెల
ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ పిలుపునిచ్చారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా �