Suriya | తమిళ నటుడు సూర్యకి తమిళంలోనే కాక తెలుగులోను ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుగుచుకున్నాడు.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ నటుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయా
Indiramma illu | కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి
CA Final Exams | సీఏ ఫైనల్ పరీక్షలు ఇక ఏడాదిలో మూడుసార్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు జరుగుతున్న సీఏ ఫైనల్ పరీక్షలు ఈ సంవత్సరం నుంచి మూడుసార్లు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇస్మాయిలీ ముస్లిముల నాయకుడు, ప్రముఖ వితరణశీలి ఆగా ఖాన్ తన 88వ ఏట కాలధర్మం చెందారు. వర్థమాన దేశాలలో అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలలు నిర్మించి వేల కోట్ల రూపాయలను సేవా క�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పో�
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మిం�
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో మనిషికి, మనిషికీ మధ్య ఉన�
అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె �
ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శేరిపల్లి(హెచ్) గ్రామంలో ఎమ్మెల్యే ఆల రూ.20లక్షలతో