MLC Pochampally | ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అక్రమ కేసులతో కట్టడి చేయాలని చూడడం మూర్ఖత్వమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివ�
Karne Prabhaker | రాష్ట్రంలో మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో మీపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్పై కక్ష సాదించటానికి ఈ బేకార్ కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్�
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు
MLA Prashanth Reddy | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ �
KTR | తమ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసు ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా మారిందని చెప్పేందుకు ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
రాష్ట్ర రెవెన్యూ(విపత్తుల నిర్వహణ)శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన తన కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇచ్
KTR | చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్పా ఏం విషయం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఫార్ములా ఈ రేసులో ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్కు చ
ఫార్ములా-ఈ రేస్ కేసులో పదే పదే నోటీసుల డ్రామాలు ఆపి, లై డిటెక్టర్ టెస్ట్కు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
kancha gachibowli | సామాన్యుడు ఒక్క నిబంధనను ఉల్లంఘించినా ప్రభుత్వ యం త్రాంగం విరుచుకుపడుతుంది! క్షణాల్లో అతడి ఆశల సౌధాన్ని నేలమట్టం చేస్తుంది! చివరికి అధికారులే బాధ్యులైనా శిక్ష సామాన్యుడికే విధిస్తుంది. ఏడాదిన్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి, అనుసరించిన విధానాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బీవైడీ తెలంగాణకు వస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్�
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 1