ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్�
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
‘ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ప్రతీ పైసాకూ లెక్క ఉన్నది. ఒక్క రూపాయి కూడా వృథాకాలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో అవినీతి, మనీలాండరింగ్ ఎకడు ఉ�
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు చేర�
కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారితే.. రేవంత్రెడ్డి పాలనలో దేశం ముందు రాష్ట్రం నవ్వులపాలైందని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. ‘గ్లోబల్ ఎన్నారై అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం’ ఆధ్
ఈ ఒక్క కేసే కాదు వంద కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని, ప్రతినిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఫార్ములా ఈ-రేస్లో అరపైసా అవినీతి కూడా �
కొన్ని నెలలుగా ‘ఫార్ములా-ఈ’ రేస్ గురించి చర్చ జరుగుతున్నది. కాబట్టి ముందు అసలు కార్ రేస్లు ఎందుకు జరుగుతాయో క్లుప్తంగా తెలుసుకుందాం. ‘ఫార్ములా-వన్', ‘ఫార్ములా-ఈ’ రేస్లనేవి సంపన్న క్రీడా వినోదం మాత్�
కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవ
KTR | కనపుపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినా దాని బుద్ధి మారందంటూ సీఎం రేవంత్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించ�
KTR | రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకే ఫార్ములా-ఈ రేస్ను హైదరాబాద్కు తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అవినీతి లాంటి గలీజు పనులు రేవంత్రెడ్�
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. అంతకుముందు నందినగర్
తాను కేసీఆర్ సైనికుడినని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమరుదులక
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరికాసేపట్లో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందీనగర్లో