బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ విచారించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశ�
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీట్ నిర్వహణలో కేంద్రం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. నీట్తో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందులోంచి రాష్ట్రం బయటకు రావాలని, ముఖ్యమంత్రి ర�
కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్రెడ్డి అనడం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
కొండగట్టు ఆలయ పరిసరాల చుట్టూ గల కొండచుట్టూ ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. శనివారం చిలుకూరు ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహారాజ్ నేతృత్వంలో కొండగట్టు దిగువన గల ఆంజనేయస్వా�
తనను ఆశీర్వదించి కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. తనకు అవకాశమిస్తే ప్రజా సమస్యలపై
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిధులు తెస్తానని, కరీంనగర్ను మరింత అభివృద్ధి చే
కాంగ్రెస్ పభుత్వంలో రైతులకు నీళ్లు, కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, వారికి కన్నీళ్లే మిగులుతున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కాగా, కరీంనగర్లోని పాత బజార్ శ్రీ గౌరీశంకరాలయంలో ఆలయ ప్రధాన అర
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒ�
తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గుర్తు చేశారు. మానకొండూర్లో ఏర్పాటు చేసిన కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు.
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.