ఎంపీ బండి సంజయ్ మతోన్మాద రాజకీయాలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా, రైల్వే లైన్, జాతీయ రహదా
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మండల �
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు. రేవంత్రెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలన�
బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం చంద్రబాబు, వైఎస్సార్ వల్లనే కాలేదని, వారి శిష్యులైన రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఏమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.