ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాని�
మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భారీగా నష్టం చేకూరింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లు ఎకడికకడ దెబ్బతిన్నాయి.
మెదక్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
జిల్లా కేంద్రంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్
వానకాలం వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం దుబ్బా క మార్కెట్ యార్డును సందర్శించి ధా న్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలె
మెదక్కు సీఎం రేవంత్రెడ్డి తీరని అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మెదక్కు వైద్య కళా
మెతుకు సీమ మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్�
ఖమ్మం జిల్లాలో వర ద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు బృందంపైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాట లు చెబుతూ రైతన్నలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మోసపూరిత వాగ్ధ్దానాలు, అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. కేసీ�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆమె మాట్లా
తెలంగాణ రాష్ట్ర సాధనలో మెతుకుసీమ కీలకపాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిర్లూది రాష్ట్రం సిద్ధించే వరకు సబ్బండ వర్గాలు కేసీఆర్ వెంట నడిచాయి. అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్తోనే సాధ్యమని రాష్�
మెదక్ పార్లమెంట్ పరిధిలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5.30 గంటలకు ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహంచారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉత్సాహంగా ఓటర్లు ఓటు హక్కును వి