ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ధాన్యంపై రూ.500 బోన
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్�
బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కా
మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పునాదులకే పరిమితమయింది. ప్రజలకు కూరగాయలు, మాంసాహారం ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివా రం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించార
MLA Padmadevender Reddy | ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(MLA Padmadevender Reddy) అన్నారు. సోమవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల