కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి పగ, ప్రతీకారాలతో పాలన సాగిస్తున్నదని, ఈ మోసకారి సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే �
‘వచ్చే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్యే పీఎస్సార్ అంటున్నడు. అప్పటి దాకా ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేసి రా.. పోటీకి దిగుదాం. ఒకవేళ అంత మెజార్టీ వస్తే మేము రాజకీయాలను వదిలేస్తం’ అంట
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఐబీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహ�
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కేంద్ర మంత్రి నిర్మ లా సీతార
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, అతని బంధువులు, అనుచరులాంతా కలిసి మంచిర్యాలను మాఫియాకు అడ్డాగా మారుస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్కు అండగా నిలవాలని ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఓపెన్కాస్ట్లో �
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారిచ్చిన హామీలతో పాటు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంల
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దొంగ ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
ఈ నెల 4న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మం చిర్యాలలో నిర్వహించనున్న రోడ్ షో రూట్మ్యాప్, చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మ�
అసెంబ్లీ ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. ఆదివారం నస్ప
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేసి గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. శనివారం హాజీపూర్ మండలం దొనబండ, బుద్ధిపల�
భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, బీఆర్ఎస్, ప్రజా సంఘ�