కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై ఇష్టారీతిన మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు పేర్కొన్నారు.
మంచిర్యాల పట్టణంలో ప్రజలతో పాటు పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమీప గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు.
నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాప�
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మా ణానికి కృషి చేశానని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మండలంలోని నాగసముద్రం గ్రామంలో బుధవారం రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర కనుల పండువగా సాగింది. గ్రామస్తులందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భవిష్యత్ అంతా మనదేనని, కార్యకర్తలెవ్వరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల నియోజక�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వేకువజామునే చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థ్ధనలు చేస్తూ క్రీస్తు నామాన్ని స్మరించారు. పాస్టర్లు క్రీస�