నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరపేటకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన సోషల్ మీడియా కథనాలపై బీఆర్ఎస్, క�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి పదేండ్లు వెనక్కి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో
మంత్రి దామోదర రాజనర్సంహకు నారాయణఖేడ్ నియోజకవర్గంపై, ఈ ప్రాంత రైతులపై చిత్రశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో రూ.1,774 కోట్ల నిధులతో ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ
ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వా త మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతరేయాలని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రౌడీ రాజ్యంగా మారిందని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
రుణమాఫీ, రైతుభరోసా, బియ్యానికి బోనస్ విషయంలో ఎన్నికల సందర్భంగా రైతులకిచ్చిన మాటను తప్పిన సీఎం రేవంత్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారె�
అనేక ఆంక్షలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోవడం కాదని, ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాల్ వరికి రూ.500ల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం బోగస్ హామీ ఇచ్చామని ఒప్పుకున్నట్లేనని �
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్కు బుద్ధి వచ్చే విధంగా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎత్తగొట్టాలని నారాయణఖేడ్ మా జీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్�
నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను బంద్ పెట్టినందుకు వచ్చే ఎంపీ ఎన్నికల
ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఆయన
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భారీ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంతోపాటు కొత్తవాటిపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్