బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలిచి పోరాడటమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
కష్టాల్లో ఉన్న మున్నేరు వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. జలగంనగర్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, మాజీ జడ్పీ�
వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారం లేకపోయినా మీకు అండగా ఉంటూ.. నావంతు సాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేటి ముంపు ప్రాంతాలైన జలగంనగర్, నాయుడుపేట, ఇంది�
వరదలతో నష్టపోయిన బాధితులకు తనవంతుగా సాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆకేరు వరద ప్రవాహంతో తీవ్రంగా నష్టపోయిన రాకాశితండా, రావిచెట్టుతండాలను బుధవా�
ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేస్తారో వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపీటీసీలు, సర్పంచ్ల సన్మాన కార్యక్ర�
ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెసోళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని, నిరంతరం అభివృద్ధి గురించి పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వ�
బీఆర్ఎస్ అంటేనే యావత్ తెలంగాణ ప్రజలకు భరోసా అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నామా నాగేశ్వరరావు అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకమని అన్నారు.
మన జిల్లా సమస్యలు పరిష్కారం కావాలన్నా.. మన రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పార్లమెంట్లో గొంతుక వినిపించాలన్నా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నామా నాగేశ్వరరావును ఆశీర్వదించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంద
తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకుపోతుందని, ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించ�
కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని, బీఆర్ఎస్ మాత్రమే మన ఇంటి పార్టీ అని, బీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం, మంగళవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్�
రైతుల సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, రైతుబిడ్డగా మీ ముందుకొచ్చానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, మీ తరఫున పార్లమెంట్లో పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో సత్తుపల్లి నియోజకవర్�
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతోనే మళ్లీ తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగ�