బీఆర్ఎస్ హయాంలోనే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశామని, రైతుల చిరకాల వాం ఛ మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోన
దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైందని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మళ్లీ బీఆర్ఎస్ పాలన రావ�
రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలన చేతగాక కాంగ్రెస్ ప్ర
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎరవ్రల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసుల్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సోమవారం హైకోర్టులో
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్రెడ్డి కుటుంబ సభ్యులు, మ�
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి, తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన �
బీఆర్ఎస్ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ �
బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద కాసేపు ఆగారు. సమీపంలోని హోటల్కు వెళ్లి రైతులు, చిన్నారులు, స్థానికులతో ముచ్చటించారు. �