కామారెడ్డి జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనతో వరద బాధితులకు ఒరిగిందేమీలేదని, కనీస ఉపశమనం కూడా లభించలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె, ఆజ�
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాడ్వాయి నుంచి కామారెడ్డి కలెక్టరేట్ వరకు రైత�
కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను వెంట
అక్రమ అరెస్టులను ఆపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఆది
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ అమలు చేయాల్సిందేనని అఖిలపక్ష నేతలు, రైతులు డిమాండ్ చేశారు. ప్రధానంగా రూ.2లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నా
ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించి ప్రస్తుతం కొందరికే మాఫీ చేస్తూ రేవంత్ సర్కారు మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద�
కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల క్రితం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు �
రుణమాఫీని పూర్తిగా అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా 30 నుంచి 40 శాతం మంది రైతులకు మించి రు�
నలభై ఏండ్ల కల నెరవేరిందని సంబురపడాలో.. కనీస వసతులు లేక బాధపడాలో..తెలియని స్థితిలో నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చిరకాల స్వప్నం అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గతేడాది అప్
పంట రుణాల వసూళ్లలో కర్కశంగా వ్యవహరిస్తున్న సహకార కేంద్ర బ్యాంకు అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్రెడ్డి వ్యవసాయ భూమిలో బ్యాంకు అధికారులు ఎర�
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నదని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్�