అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్�
లింగంపేట్ మండలం కొండాపూర్తండాలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పలువురి నివాసపు గుడిసెలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం పరామర్శించారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నదని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ ఫంక్షన�
మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమేనని, వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేం దర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చలో మేడిగడ్డ కార్�