లింగంపేట్ మండలం కొండాపూర్తండాలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పలువురి నివాసపు గుడిసెలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం పరామర్శించారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నదని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ ఫంక్షన�
మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమేనని, వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేం దర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చలో మేడిగడ్డ కార్�