సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రను ప్రజలు అడ్డుకుంటారనే భయంతో తమను ముందస్తుగా అరెస్టు చే యడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని తన నివాస�
రామన్నపేట మండల కేంద్రంలో అదానీ గ్రూప్ నిర్మించాలని చూస్తున్న అంబుజా సిమెంట్ పరిశ్రమ అనుమతులను సీఎం రేవంత్రెడ్డి వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో జిల్లాలో ఆయన చేపట్టనున్న యాత్రను అడ్డుకుంటామని నక�
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత వానకాలం సీజన్తో పోల్చితే, ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
కేసీఆర్ సర్కారే బాగుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు అన్నీ సమస్యలే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుంది’ అని పలువురు రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన�
కాంగ్రెస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై తప�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విస్మరిస్తున్నారని, రూ. రెండు లక్షల రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
దేశంలో ఏ ప్రజాప్రతినిధి గానీ, సీఎంలు గానీ దేవుళ్లపై ప్రమాణం చేయలేదని, కేవలం రేవంత్రెడ్డి ఒక్కడే దేవుళ్లపై ఒట్లు పెట్టి వారిని కూడా మోసం చేశాడని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశార�
బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన రేకల పాపయ్య ఇటీవల ప్రమాద బారిన పడి మృతి చెందాడు. ఆయనకు బ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రం లో శుక్రవారం నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి పట్టభద్రులు భారీ సంఖ్యలో తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే చిరు�
కాంగ్రెస్, బీజేపీలను పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్, హాలియాలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నకిరేకల్నియోజకవర్గంలోని ఆయా బూత్ల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది దాడులు చేశారని, బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసు�
కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే 2014కు ముందున్న కరువు కాటకాలు
పునరావృతమవుతాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని చేతగాని దద్దమ్మలకు ఓటెంద
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ దేవుళ్లపై ప్రమాణాలు చేసే స్థాయికి దిగజారాడాని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.