సంవ్సతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్�
దీక్షా దివస్ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జులు పిలుపునిచ్చారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయాల్లో ముఖ్య నేతలతో మంగళవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆయాచోట్ల వారు మా�
రేవంత్రెడ్డి తెలంగాణకు కాలకేయుడిలా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని, ఉన్నత చదవులు చదివిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గ�
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. నాగారంలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, చిట్టిరెడ్డి రత్నాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్
పరకాలలో పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగయ్య, రత్నాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సీతారాంపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంతో పాటు ప్రచారంలో పాల్గొని మ�
కడియం శ్రీహరి మోసగాడని, అరూరి రమేశ్ మా యగాడని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కు మార్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపిస్తుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కాజీపేటలోని డీజిల్ కాలనీ, పోచమ్మ గుడి, కూరగాయల మార్కె
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఆయా పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్రంగంపేట, ఎల్గూర్స్టేషన్, నర్సానగర్, బిక్కోజీనాయక�
‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు.