కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసిందని, పార్టీ కార్యకర్తలను వంచిస్తున్నదని, అందుకే వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామ�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో �
నమ్మక ద్రోహానికి మారుపేరు కడియం శ్రీహరి అని, తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ఎదుగుదలను అడ్డుకొని పైకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద�
‘రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న రు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు దాణాగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణం’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవ
‘జాతరలో జై తెలంగాణ అని నినాదాలు చేయడమే తప్పా..? అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి లాక్కెళ్లి కొడ్తారా? బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే ఈనెల 28న ఆత్మకూరు�
‘రాజకీయాల్లో గెలు పోటములు సహజం.. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పరకాల నియోజ�