‘ఓ వైపు పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నరు. పాలనను గాలికొదిలి రాజకీయాల్లో మునిగితేలుతున్నరు’ అంటూ పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత�
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు కూడా అమిత్షాకు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు.
“కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పడావుబడ్డ భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వంద కిలోమీటర్ల సొరంగ మార్గాలు, నీటి ఎత్తిపోతలతో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రాజె�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్ర చేపట్టనుంది. కేటీఆర్తోపాటు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించనున్నారు.
బీఆర్ఎస్కు సవాల్ విసిరే అర్హత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. గతంలో అనేకసార్లు సవాళ్లు విసిరి పారిపోయారని, ఇప్పుడు కొత్తగా సవాల్ విసురుత
ఈ నెల 6న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అవమానించిన అగ్ర వర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్వీ నా యకులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు సోషల్ మీడియా అధ్యక్షుడు పవన్ తం డ్రి సునాకర్ బాపు ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బ�
కాంగ్రెస్ పార్టీది మొండి చెయ్యి.. ఆ పార్టీ నేతలది తొండినోరు అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యం�