త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. బుధవారం ఆయన భూత్పూర్లోని సాధిక్ ఇంట్లో కార్య�
రైతు భరోసా ఇవ్వాలని రైతులు అడిగితే అక్రమంగా కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన ప్రకటనపై చిన్నచింతకుం
బీఆర్ఎస్ కార్యకర్త, పట్టణ పరిధిలోని రాందాస్ తండాకు చెందిన లక్ష్మణ్ తండ్రి రాములునాయక్ శ నివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విష యం తెలుసుకొని మృతుడి కుటుంబాన్న
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మద్దిగట్ల గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా కార్యకర్తలను కలిశ�
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా గ్రామ దేవత ఆశీర్వాదం ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మండలంలోని బొక్కలోనిపల్లిలో పోచమ్మ, నాగులు, బలిపీఠం, పోతురాజు, బొడ్రాయి విగ్రహ ప్ర�
పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైత�
రాష్ట్రస్థాయి అండర్-18 పరుగు పందెంలో మండలంలోని వెల్కిచర్లకు చెం దిన మహేశ్వరి ప్రథమస్థానంలో నిలిచింది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 3 కిలోమీటర్ల పోటీలో 10నిమిషాల 55 సెకండ
వనపర్తి నియోజ కవర్గంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లుంటే, 1, 82, 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రని మాజీ ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాలెం, నిర్వేన్, కానాయపల్లి గ్రామాల్లో బీఆర్ఎస�
కాంగ్రెస్, బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గురువారం కౌకుంట్ల మండలం
కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలను ఇచ్చి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆరోపించారు. మండలంలోని తాటిపర్తి, కరివెన, వెల్కిచర్ల గ్రామాల్లో బుధవారం ఎంపీ మన్నె శ
యూపీఎ స్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సన్మానించారు. అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించా రు.
ఆరు గ్యారెంటీలను న మ్మి కాంగ్రెస్కు ఓటేసి చిమ్మచీకటి చేసుకున్నారని, ఇంకోసారి అలాంటి తప్పు చేయొద్దని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. సోమవారం కొ త్తకోటలోని బీపీఆర్ గార్డెన్లో పార్లమెం
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండి, గత ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలను నేర్చుకొని మేల్కోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్�