దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్�
విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి అన్ని ధరలు విపరీతంగా పెరుగడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మం�