వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవా రం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎం�
రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్లతో పాటుగా నీళ్లు, కరెంటు లేక ఎం�
తెలంగాణ చైతన్యాన్ని ఆగం కానివ్వబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బహుజన రాష్ట్ర సమితిగా తెలంగాణలోని దళిత, బహుజన వర్గాలకు గొంతుగా నిలుస్తుందని అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసికట్టు గా పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మ డి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పద్మావతీ గార్డెన్స్లో గోపాల్పేట, రేవల్లి మండల�
తొంబై శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెడతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కొడంగల్, నారాయణ్పేట ప్రాంతాలకు ఈ ప్రా�
ఆనాటి పాలనలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించి వ్యవసాయంపై తన మక్కువను చాటుకున్న గొప్ప మహోన్నతి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ నీటి హకులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం ప
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు ఆరు నెలలకే రోడ్ల మీదకు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో రెండు నెలల్లోనే మేము ఏం అనకపోయినా ప్రజలే మేము ఇంత ఘోరంగా మోసపోతిమి.
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బానోత
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఏం తెస్తారు? మళ్లీ ఇంద్రవెల్లి కాల్పు లు తెస్తారా? మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ కంటే గొప్పగా అదిచేస్తాం, ఇది ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. డిసెంబర్ 9న ఇస్తామన్న రైతుబంధు కూడా ఇవ్వలేదని.. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే నిలదీస్తారని మాజీ మంత్రి సింగ�
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్ర జాప్రతినిధులు, కార్యకర్త�