ఆస్ట్రేలియాలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని అన్నా�
ప్రజా సంక్షేమ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
ఖమ్మం వరద బాధితుల ను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ముంపు బాధితులను ఆదుకోలేకపోయార
రైతులు కదంతొక్కారు.. గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు.. నియోజకవర్గ, మండల కేంద్రాలు ధర్నాలతో దద్దరిల్లాయి.. రు ణమాఫీలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకుల
ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రుణమాఫీ కాలేదని నిరసన తెలిపిన �
‘రేవంత్రెడ్డి అభివన గోబెల్స్.. గతంలో రేవంత్ మాట్లాడినట్టుగా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయనేది ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంతనిజమో.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫ�
స్వాతంత్య్ర ఫలాలు అత్యంత అట్టడుగున ఉండే పేదలకు అందినప్పుడే నిజమైన స్వా తంత్య్రం సిద్ధించినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద గురు
సాహిత్యం సమాజహితాన్ని, సామాజిక ప్రయోజనాన్ని కోరుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో కవి, రచయిత నాగవరం బాల్రాం �
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్తున్న మాటలు. ఆచరణలో ఆయన చేస్తున్న పనులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి విమర్శించారు.
అధికారంలో ఉన్నా.. లే కున్నా.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టానని, ఆపదొస్తే అండగా నిలుస్తానని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది
రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. క్యాబినెట్ సబ్కమిటీ పేరుతో కాలయాపన చేయాలని, చివరికి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్�