సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల్లో 33 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు సీఎం, మంత్రులు అరికెపూడి గాంధీ, కౌశ�
‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. పల్లె, పట్టణాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారని, దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రజారో�
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగిత్య
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేక నేత కార్మికులు జీవనోపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో ఉపాధి లేక, జీవన
ఓట్ల సమయంలో తాను ఏనాడూ కౌంటింగ్ హాల్లోకి వెళ్లలేదని, అభివృద్ధి చేతగాక, ప్రజలు ఎకడ ప్రశ్నిస్తారో అన్న భయంతోనే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అసెంబ్లీ వేదికగా తనపై తప్పు డు ఆ
తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలుస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను, కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలని కాంగ్రెసోళ్లు చేసిన కుట్రలను తట్టుకొని అద�
ఆరు జిల్లాల్లో విస్తరించి ఉండి.. లక్షలాది మంది బతుకులకు బాసటగా నిలుస్తున్న సింగరేణిని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబలుక్కొని అమ్మకానికి పెట్టాయని, అలా చేస్తే ఊరుకునేది లే
బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ ఫ్రధాన కార్యదర్శి గడప రాకేశ్పై దాడి ముమ్మాటికీ కాంగ్రెస్ గూండాల పనేనని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ వ
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శ్రేణులెవ్వరూ అధైర్యపడవద్దని, భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం నస్పూర్లోని బీఆర్ఎస్ పార్
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టార�
‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్స�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సు�