నిరుపేదలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోయినా.. అధికార యంత్రాం గం చొరవ చూపి బేల పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిచ్చి ముదిరినట్లుగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్నం బ్రిడ్జి టెండర్లతోపాటు, రూ.40 కోట్ల రోడ్డు సౌకర్యం, జ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బే�
కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు తెగిన గాలిపటాలుగా మారాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న పిచ్చిమొక్కల స్థానంలో పచ్చని అడవిని రూపొందించడం నిజంగా స్ఫూర్తిదాయకమని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ అభినం�
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రైతుబంధు ఆగిపోతుందన్న గులాబీ దళపతి కేసీఆర్ మాట లు నిజమయ్యాయని మాజ�
రాష్ట్రంలో కనీసం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతు సమస్యలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసిందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్నగర్లో నిర్వహించనుంది.
రైతులు పండించిన ప్రతి పంటను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో�