సర్పంచ్ స్థాయి నుంచి వచ్చానని, చివరి వరకూ ప్రజలతోనే ఉంటూ వారి కోసమే పని చేస్తానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. మండలంలోని కాప్రి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆదిలాబాద్లో రైల్వే వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మిస్తుండగా.. కేసీఆర్ సర్కారు ఇప్పటికే రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగు రామన్న వ
ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తు వస్తున్న ఆదిలాబాద్ క్రికె