Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) లో మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు.
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 31 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
kamareddy | కామారెడ్డి, బిబిపెట్, ఏప్రిల్ 23 : గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ యూత్ విభాగం మండల నాయకులు మహేష్ యాదవ్ అన్న�
KCR | ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనలో భాగంగా కాసిపేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు.
YS Jagan | కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్�
YS Jagan | బడుగు, బలహీన వర్గాలకు,ముఖ్యంగా మహిళలకు విద్యాబుద్దులు నేర్పించిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP speaker | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సమావేశాలేమీ ఆగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని శాసనసభ స్పీకర్ (Assembly speaker) చింతకాయల అయ్యన్నపాత్రుడ
Champai Soren | జార్ఖండ్ (Jarkhand) మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren) సరైకెల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్న
Champai Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ సొంతపార్టీ పెడుతారా.. లేదంటే బీజేపీలో చేరుతారా..? అనే సందిగ్ధానికి తెరపడింది. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు
Karunanidhi | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని డీఎంకే కా
Kalpana Soren : ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగార్యాలీలో పాల్గొని ప్రజల గొంతుకను వినిపించామని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ వెల్లడించా