HD Kumaraswamy | కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో
Siddaramaiah | కర్ణాటకలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై తుమకూరు డీప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ దాడి చేయడంపై.. ఆ రాష్ట్ర మాజీ
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. మే 26న చౌతాలాకు శిక్ష విధింపుపై కోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. 1
Prakash singh Badal: సీనియర్ నాయకుడు, శిరోమణి అకాలీదళ్ పార్టీ కురువృద్ధుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ (94)కు ఒమిక్రాన్ సోకింది. గత వారం ఆయనకు
పనాజీ : కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్బై చెబుతున్న క్రమంలో గోవాలో మరో సీనియర్ నేత పార్టీని వీడారు. వచ్చే ఏడాది ఆరంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుత
ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవ
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన కొణిజేటి రోశయ్య నిష్కళంక రాజకీయయోధుడని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ” జనసేన పార్టీ స్థాపి�
PM Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి యెడియూరప్ప
ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.