వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్
Viral Video | పెద్ద పులులను చూస్తేనే శరీరమంతా వణికిపోతోంది. అలాంటి ఓ రెండు పులులు రోడ్డు దాటుతుండగా.. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్
Karnataka | కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అటవీ శాఖ అధికారులు ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు.
Tiger | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంత సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలు భయాందోళన�
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను �
tiger | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, కర్జెల్లి రేంజ్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా స్థానిక ప్రజలను
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసర