Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలల
ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ప్రదేశ్కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
పులుల సంరక్షణకు అటవీ సంపదను కాపాడాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోకెల్లా భార
ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబ
అనుమతి లేకుండా కొందరు రైడర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లగా అటవీ అధికారులు గుర్తించి జరిమానా విధించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో చోటుచేసుకున్నది. మద
ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. భారీ బరువు ఉన్న భారతీయ బైసన్ నల్లమల అడవుల్లో మొదటిసారిగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు.
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
రాష్ట్రంలోని చెరువుల్లో మొసళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 400 చెరువుల్లో చేపలతోపాటు మొసళ్లు పెరుగుతున్నాయి.
వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్
Viral Video | పెద్ద పులులను చూస్తేనే శరీరమంతా వణికిపోతోంది. అలాంటి ఓ రెండు పులులు రోడ్డు దాటుతుండగా.. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్