15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది.
Forest Officials Rescue Elephant | లోతైన బావిలో ఏనుగు పిల్ల పడింది. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఆ ఏనుగు పిల్లను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అడవిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయ గూడేలపై అటవీ శాఖ అధికారులు దాడులకు యత్నించిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండ లం కాల్వపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.
అడవిని నమ్ముకొని బ తుకుతున్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని చట్టాల పేరుతో అడ్డుకోవడం సరికాదని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని అటవీ అధికారులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్�
ఆడ పులి జాడ కోసం ఆవాసాన్ని వదిలి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి వచ్చిన మార్గంలో వెనక్కి మళ్లుతోంది. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాల్లో అలజడి సృష్టించిన మూడున్నరేళ్ల పులిని అటవీ శాఖ నిశితంగా గమన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి అడుగుజాడలు కలకలం రేపాయి. లక్ష్మీపురం శివారులో పనికి వెళ్తున్న రైతులు పులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షిని గుర్తించిన�
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం రైతులు పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు
ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్�
ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు గుర�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఫారెస్టు అధికారులపై జరిగిన దాడికి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నా ఫారెస్టు అధికారులు, సిబ్బంద
అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో ప�