Peacocks Dies | తమిళనాడులోని తెన్కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం జరిగింది. ఎలుకల మందు తిని ఓ 50 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటనలో రైతును పోలీసులు అరెస్టు చేశారు.
అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గొట్టిపటార్కు చెందిన వాగ్మారే గౌతం(29) రోజూలాగే శుక్రవారం తన చేను సమీ
Leopard | శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది.
Leopard | తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో �
అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంత�
అటవీ అధికారు లు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూ డేనికి చెందిన ఆదివాసీ నాయక్పోడ్ గిరిజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫారెస్ట్ అధికారుల కనుషన్లోనే ఉమ్మడి మానాలలో వేల ఎకరాల అటవీ భూములు అన్యం ప్రాంతం అవుతున్నాయని మానాల గ్రామ ప్రజలు యువకులు ఆరోపించారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా
అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీసులతో సమానంగా ప్రయోజనాలు అందేందుకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహదూర్పురలోని నెహ్�
Forest Officials | ఇటీవలే కాలంలో అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం రైతులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, జిల్లా