ఫారెస్ట్ అధికారుల కనుషన్లోనే ఉమ్మడి మానాలలో వేల ఎకరాల అటవీ భూములు అన్యం ప్రాంతం అవుతున్నాయని మానాల గ్రామ ప్రజలు యువకులు ఆరోపించారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా
అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీసులతో సమానంగా ప్రయోజనాలు అందేందుకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహదూర్పురలోని నెహ్�
Forest Officials | ఇటీవలే కాలంలో అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం రైతులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, జిల్లా
గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
దాదాపు 50 ఏండ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న తమను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, తమ ఆకలి కేకలు, గోసను ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకొందామని పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పదకొండురోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుం డా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. అవుటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న మంచిరేవుల ట్రెక్ పార్కులో పది రోజులుగా సంచరిస్తూ కనిపించిన చిరుతపులిని పట్టుక
అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే పదిరోజులు గడిచింది. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిక్కిందంటూ అటవీశాఖ అధికారులు చెబుతుండగా.. అప్పుడే తప్పిం�
Leopard | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గండిపేట సమీపంలోని పోలీసు గ్రే హౌండ్స్ గ్రౌండ్లో చిరుత �
గిరిజన మహిళలపై అటవీ అధికారుల దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మండలంలోని మాణిక్యారం-ఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ భూముల్లో పోడు సాగుదారులు వే
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30