మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్ద
పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీశాఖ అధికారులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా అటవీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో భూ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 15లోపు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాముల్ధర గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిగూడలో బోరు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకోగా, కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది.
High Court | పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా త్రమే ఉంటుందని తేల్చింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్ట�
తన గుంపు నుంచి వేరుపడిన ఒక మగ ఏనుగు జార్ఖండ్లో గ్రామాలపై విరుచుకుపడి మారణహోమం సృష్టిస్తున్నది. ఆ ఏకదంత ఏనుగు బారిన పడి గత తొమ్మిది రోజుల్లో 22 మంది ప్రాణాలను పోగొట్టుకోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
మేడా రం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల చెల్లింపులు అదనపు భారం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి వెళ్లే ఎన్హెచ్-163లో మే డారం వరకు నాలుగు చోట్ల జాతీయ రహదారుల సంస్థకు టోల్ చెల�
ఇసుక అక్రమ రవాణా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
తమ పోడు భూములను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలం తిమ్మిరిగూడెం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీలు కలివేరు క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప�
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలు కూలుస్తుండటంతో మనస్తాపానికి గురైన గొత్తికోయగూడెం వాసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్లో జరిగింది.