పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట �
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండాలో గురువారం ఆవుపై దాడి చేసింది చిరుత అని తేలింది. ఇటీవల రామారెడ్డి మండలంలో పెద్దపులి ఓ ఆవు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధా�
మూడు, నాలుగురోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా అటవీశివారులో ఓ ఆవుపై పులిదాడిచేయగా.. పెద్దపులి జాడ కనుగొనేందుకు అటవ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు గిరిజన మహిళలపై దాడి చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించడంతో ఉద�
45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది �
మండలంలోని శాయిన్పల్లి శివారు సమీపంలోని గంగారం బీట్పరిధి టేకులకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృతిచెంది కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట సమీపంలో నిర్మించిన చెక్డ్యామ్ వద్ద జింక తల ప్ర�
పాత వస్తువుల విక్రయాలకు పేరుగాంచిన జుమ్మెరాత్బజార్ అంగడిలో నెమలి తలతో పాటు పలు ప్రాణు ల అవయవాలను విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను షాహినాయత్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికార�
వ్యక్తి/సంస్థ/కంపెనీ ఎవరైనా పట్టా భూమిలోగాని, ప్రభుత్వ, అసైన్డ్, లీజు భూముల్లోగాని కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు చెట్లను తొలగించాలనుకుంటే కచ్చితంగా ఆన్లైన్లో యాజమాన్య ధ్రువీకరణతో పాటు ఫారం 13-
Tiger roaming | ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల దాహార్తి తీ ర్చేందుకు అతి కీలకమైన కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు సాసర్లు ఏర్పాటు చేశారు. కానీ సాసర్లల్లో నీటిని నింపక వన్యప్రాణులు దాహార్తికి అడవిని దాటే ప
అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ�
మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.