మేడా రం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల చెల్లింపులు అదనపు భారం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి వెళ్లే ఎన్హెచ్-163లో మే డారం వరకు నాలుగు చోట్ల జాతీయ రహదారుల సంస్థకు టోల్ చెల�
ఇసుక అక్రమ రవాణా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
తమ పోడు భూములను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలం తిమ్మిరిగూడెం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీలు కలివేరు క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప�
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలు కూలుస్తుండటంతో మనస్తాపానికి గురైన గొత్తికోయగూడెం వాసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్లో జరిగింది.
ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట �
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండాలో గురువారం ఆవుపై దాడి చేసింది చిరుత అని తేలింది. ఇటీవల రామారెడ్డి మండలంలో పెద్దపులి ఓ ఆవు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధా�
మూడు, నాలుగురోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండా అటవీశివారులో ఓ ఆవుపై పులిదాడిచేయగా.. పెద్దపులి జాడ కనుగొనేందుకు అటవ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు గిరిజన మహిళలపై దాడి చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించడంతో ఉద�
45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది �