తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, అటవీశాఖ అధికారుల దాడులు నిలిపివేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏను ముట్టడించారు. జిల�
అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్వో నీరజ్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత�
అడవిని నమ్ముకుని పోడు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై అటవీశాఖ అధికారులు అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, ఆదివాసీలంటే అంత చులకనా? అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో రెండు చిరుత పులులను హతమార్చిన కేసును పోలీసు, అటవీశాఖాధికారులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం కమిష�
కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో జే1 పెద్దపులి కనిపించకుండా పోయిన ఘటనలో అటవీశాఖ అధికారులు అటవీప్రాంత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే పెద్దపులి కోసం నిఘా ఉంచిన సమయంలో చిరుతపులులను చంపిన ఘటనలు బయ�
గతేడాది కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు అడవుల్లో రెండు పెద్ద పులులు ప్రవేశించి సంచరించాయి. మొదటి పులి జూలై 2025లో గుర్తించారు. దీనికి ఎస్12గా నామకరణం చేశారు. ఇది మంచిర్యాల - కవ్వాల్ నుంచి వచ్
కబ్జా కోరల్లో ఉన్న అటవీ భూములను కాపాడుకునేందుకు ఊరంతా కదిలారు. కలెక్టరేట్కు తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ధర్నా విరమించేది లేదంటూ మూడు గంటపాటు బైఠాయించారు. చివరికి స�
చర్ల మండలం సుబ్బంపేట, ఎదిర గుట్టలు - ములుగు జిల్లా యాకన్నగూడెంల మధ్య చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు శుక్రవారం నిర్ధారించారు. ఎదిర గుట్టల సమీపంలో భద్రాచలం - వెంకటాపురం ప్రధాన రహదారిపై చిరు�
నూతన రహదారి నిర్మాణ క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను నరికివేశారనే అభియోగంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు అటవీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు వల�
మండలంలోని నేతువానిపల్లి గ్రామంలో పులిదాడిలో ఓ గొర్రె మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గొర్రెల కాపరి చింతపండు సవారన్న తనకున్న గొర్రెలను తన పొలం వద్ద గొర్రెల మందను ఆ
పిట్ట కొంచెం.. కాపలా ఘనం.. అని గుజరాత్లోని అటవీ శాఖాధికారులు చేస్తున్న హంగామాను చూసి ఎవరైనా కామెంట్ చేయడం ఖాయం.. ఇక అసలు విషయానికొస్తే.. బట్టమేక పిట్ట అనేది అరుదైన పక్షి.
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్ద
పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీశాఖ అధికారులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా అటవీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో భూ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 15లోపు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరి�