మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
Kasipet | చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, అటవీప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా కాపాడి ఆసుపత్రికి తరలించి తన విధుల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ఎస్సై గంగారాం.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఫారెస్టు అధికారులపై జరిగిన దాడికి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నా ఫారెస్టు అధికారులు, సిబ్బంద
రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. నల్లమల అటవీ ప్రాంతం 2600 చ.కి.మీ. విస్తరించి ఉన్నది. ఇక్కడ వాటి జీవనానికి అనుకూలమైన సహజ వాత�
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పులి మృతిని చాలెంజ్గా తీసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ చెన్నై స్టేట్ విజిలెన్స్ అధికారి జయప్రకాశ్ బృందం ఆ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
మండలంలోని శాయిన్పల్లి శివారు సమీపంలోని గంగారం బీట్పరిధి టేకులకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృతిచెంది కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట సమీపంలో నిర్మించిన చెక్డ్యామ్ వద్ద జింక తల ప్ర�
Nagar Kurnool | మండలంలోని సాయిన్పల్లి గ్రామ శివారు సమీపంలోని గంగారం బీట్ పరిధిలో ఉన్న టేకుల కుంట వద్ద అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృత్యువాత పడింది .
అత్యంత భీకరమైన కార్చిచ్చు జపాన్ అడవుల్ని దహించివేస్తున్నది. దీంతో ఒఫునాటో ప్రాంతంలో దాదాపు 1,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం దగ్ధమైంది. కార్చిచ్చు కారణంగా ఒకరు మరణించారని, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలక�