రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. నల్లమల అటవీ ప్రాంతం 2600 చ.కి.మీ. విస్తరించి ఉన్నది. ఇక్కడ వాటి జీవనానికి అనుకూలమైన సహజ వాత�
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పులి మృతిని చాలెంజ్గా తీసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ చెన్నై స్టేట్ విజిలెన్స్ అధికారి జయప్రకాశ్ బృందం ఆ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
మండలంలోని శాయిన్పల్లి శివారు సమీపంలోని గంగారం బీట్పరిధి టేకులకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృతిచెంది కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట సమీపంలో నిర్మించిన చెక్డ్యామ్ వద్ద జింక తల ప్ర�
Nagar Kurnool | మండలంలోని సాయిన్పల్లి గ్రామ శివారు సమీపంలోని గంగారం బీట్ పరిధిలో ఉన్న టేకుల కుంట వద్ద అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృత్యువాత పడింది .
అత్యంత భీకరమైన కార్చిచ్చు జపాన్ అడవుల్ని దహించివేస్తున్నది. దీంతో ఒఫునాటో ప్రాంతంలో దాదాపు 1,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం దగ్ధమైంది. కార్చిచ్చు కారణంగా ఒకరు మరణించారని, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలక�
మండలంలోని కుందారం అటవీప్రాంతంలో ఆదివారం పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినట్లు ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ తెలిపారు. కుందారం ప్లాంటేషన్లో పాదముద్రలు గుర్తించినట్లు పేర్కొన్నారు. �
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు మంగళవారం మరింతగా ఉద్రిక్తంగా కొనసాగాయి. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామస్తులు, రైతు జ�