Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట
మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
అడవుల్లో సంచరించే నక్క, శనివారం మల్లాపూర్ మండలం పాతదాంరాజ్పల్లి శివారులో కనిపించింది. జనవాసాల మధ్యలోకి రావడంతో గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా, శివారులోని ఓ బావిలో పడిపోయింది.
అటవీ భూమి కనబడితే చాలు.. అందులో పాగా వేస్తున్నారు గాంధారి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీప్రాంతం మాయమైపోతున్నది. కనుమరుగవుతున్న అడవుల్లో తిరిగి చెట్లను పెంచడం కోసం కేస�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఎస్పీ వివర�
ములుగు ఏజెన్సీని బాంబు భయపెడుతోంది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు వరుసగా పేలుతూ అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నాయి. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో ఇల్లందుల యేసు మృత్యువా
మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కాల్పోల్ అటవీప్రాంతానికి వచ్చిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వోతోపాటు నలుగురికి గా�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది.
అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) మేనేజర్ గోగు సురేశ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవ
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.
జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి.
పెంబి గ్రామ శివారులోని అడవుల్లో రాత్రి మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో అడవిలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. చిన్నచిన్న మొక్కలు, నేలకొరిగిన చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వన్య ప్
అమ్రాబాద్ టైగర్ రిజర్వు అనేక జీవ జాతులు, వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాంతం పులులకు నిలయం. లోతైన లోయలు, కనుమలు కలిగిన నల్లమల టైగర్ రిజర్వులో కొండ భూభాగం కృష్ణానది పరీవా�
Telangana | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో నిజాం కాలంనాటి శాసనం బయటపడింది. అమ్రాబాద్ మండలం కోల్లంపెంట గ్రామ సమీపంలోని శివలింగంపై ఫార్సీ భాషలో చెక్కిన నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ