రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తున్నది. రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి చోటుచేసుకున్న ఘటన ఏజెన్సీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మంగళవారం మ�
అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్వో నీరజ్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత�
కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు. చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుం�
పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి, ప్రజలకు ఆహ్లాదం కల్పించడానికి రాష్ట్రంలో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావ రణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్�
father | ఆరేళ్ల వయస్సున్న కూతురు తన మాట వినడం లేదని తండ్రి సతీష్ ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న ఓ పశుశుల కాపరికి ఆ చిన్నారి కేకలు వినిపించారు. దీంతో ఆ కాపరి ఈ దృశ్యాన్ని వీడియో �
నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం అటవీ ప్రాంతంలో అక్కడకక్కడ సాసర్పిట్లను ఏర్పాటు చేయించింది. కానీ అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో సాసర్పిట్లలో నీళ్లు నింపకపోవడంతో �
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
Suicide | ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. రాపూరు ఘాట్రోడ్డు వద్ద అడవిలో వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అడవి చిగురించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వనసంకల్పం సాక్షాత్కరించింది. నాటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల పట్టింపులేమితో అటవీ ప్రాంతం క్రమంగా అంతరిస్తూ, కనుమరుగై పోయే స్థితికి చేరింది. దట్టమ
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
Kasipet | చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, అటవీప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా కాపాడి ఆసుపత్రికి తరలించి తన విధుల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ఎస్సై గంగారాం.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఫారెస్టు అధికారులపై జరిగిన దాడికి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నా ఫారెస్టు అధికారులు, సిబ్బంద