Pista House | పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా 25 పిస్తాహౌస్ రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించి 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు.
నల్లగొండ పట్టణంలో కల్తీ ఆహార అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధిక�
మేడిపండు చూడు మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందాన నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన హోటళ్ల అపరిశుభ్ర రూపం నెమ్మదిగా బయటపడుతున్నది. టీవీల్లో, సోషల్ మీడియాలో రుచికరమైన సంప్రదాయబద్ధమైన భోజ�
నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. విస్తృత తనిఖీల్లో భాగంగా గురువారం నగరంలోని పలు చోట్ల తనిఖీలు ని
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. ఈ మేరకు శనివారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
రెండు మూడు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన చికెన్ను సమీపంలోని వైన్షాపులకు, బార్లకు విక్రయిస్తున్న దుకాణాల్లో జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
సాంబార్ రైస్లో పురుగులు కనిపించిన సంఘటన బేగంపేట్లోని పర్యాటక భవన్లో కొనసాగుతున్న మినర్వా హోటల్లో వెలుగు చూసింది. నగరానికి చెందిన జీ.ఎస్.రాణా గురువారం మధ్యాహ్నం మినర్వా హోటల్కు తన సోదరుడితో కలిస
ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసినా, నాసిరకంగా తయారు చేసి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ ఫుడ్ సేప్టీ కమిషనర్ �
రాష్ట్ర పుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్రెడ్డి, పి.స్వాతి, శీర్షిక �
ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హబ్సీగూడ సీసీఎంబీలో తనిఖీలు చేపట్టగా, వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు. బొద్దింకలు, స్టోర్ రూంలో ఎలుకలు, వస్తువుల నిల్వ ప్రదేశంలో ఎలుకల మలం ఉన్నట్లు తేల్చా�
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో మయోనీస్ తయారీ, నిల్వ, అమ్మకాన్�
దీపావళి అంటే స్వీట్లకు ఎక్కడ లేని డిమాండ్.. మంచి తరుణం మించిన దొరకదని భావించే మిఠాయి దుకాణాదారులు దీపావళి డిమాండ్ను ఆసరా చేసుకొని స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు.
నగరంలో వినియోగదారులను దండుకోవడమే ప్రధానంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కెఫేలు, బిర్యానీ సెంటర్లు పని చేస్తున్నాయి. ఆహార, వినియోగదారుల భద్రతను గాలికొదిలేసి, కస్టమర్లను దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ప�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు మెరుపుదాడి చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.