ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో మయోనీస్ తయారీ, నిల్వ, అమ్మకాన్�
దీపావళి అంటే స్వీట్లకు ఎక్కడ లేని డిమాండ్.. మంచి తరుణం మించిన దొరకదని భావించే మిఠాయి దుకాణాదారులు దీపావళి డిమాండ్ను ఆసరా చేసుకొని స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు.
నగరంలో వినియోగదారులను దండుకోవడమే ప్రధానంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కెఫేలు, బిర్యానీ సెంటర్లు పని చేస్తున్నాయి. ఆహార, వినియోగదారుల భద్రతను గాలికొదిలేసి, కస్టమర్లను దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ప�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు మెరుపుదాడి చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమాజిగూడ జల్పాన్ రెస్టారెంట్లో వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
పిర్జాదీగూడలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి హోటల్లో ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలు లేబుల్స్ లేకుండా ఉండటం, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది.
ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. హబ్సీగూడలోని భీమవరం పలావ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. నిర్వాహకులు �
Special drive | జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేప్టీ అధికారులు(Food safety officers) గ్రేటర్(GHMC) వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్(Special drive) చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్ర�
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే పానీపూరి ఇప్పుడు విషపూరితంగా మారింది. వ్యాపారమే లక్ష్యంగా, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి హానికరమైన మసాల దినుసులు, ఫుడ్ కలర్ను కలిపి వినియోగదారులకు అందిస్త
మేడిపండు చూడు మేలిమై నుండు... పొట్ట విప్పి చూడు పురుగులుండు... అన్నట్లుగా మారింది హోటళ్లు, రెస్టారెంట్ల తీరు. కొత్త, పాతవి అనే తేడా లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రం లో కుళ్లిన మాంసాన్ని, ప్రాణాంతక రసాయనాల�
Food safety | జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అవుట్సైడ్ ఫుడ్పైనే అత్యధికంగా ఆధారపడే ఆహార ప్రియుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల వరుస దాడులతో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్�
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా.. చిన్న పిల్లలు వాడే సబ్బుల నుంచి మొదలుకొని తాగే పాల వరకు కలుషితం చేసి కాలకూట విషంగా మారుస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణకు కఠినమైన చట్టాలే ఉన్నప్పటికీ.. వాటిని క్షేత్రస్థ�