Sajjanar | సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Rajdhani Express | రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనను ఐఆర్సీటీసీ సీరియస్గా తీసుకుంది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని �
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతిక�
హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోన�
ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ విభాగం ఆదివారం బేగంబజార్లోని కార్యాలయంలో నూన�
Adulteration | భారతీయులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి. పాల నుంచి పన్నీర్ దాకా, టూత్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్నీ కల్తీ అవు�
చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార పరిరక్షణ శాఖ అధికారులు చెరువుగట్టులో భక్తు
నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ భానూరి మంజుల
ఆహార భద్రతకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్�
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క�
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గురువారం నగరంలోని
నారాయణగూడలోని ఇండియన్ దర్భార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్త�