నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ భానూరి మంజుల
ఆహార భద్రతకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్�
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క�
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గురువారం నగరంలోని
నారాయణగూడలోని ఇండియన్ దర్భార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్త�
వాతావరణ మార్పులు.. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరినీ ఏదో ఓ రకంగా ప్రభావితం చేస్తాయి. అయితే.. ఆ ప్రభావం అందరిమీదా సమానంగా ఉండటం లేదట. పురుషులతో పోలిస్తే, ఆడవాళ్లపైనే వాతావరణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని పలు సర్వ�
కల్తీ వ్యవహారం గ్రేటర్ను కుదిపేస్తోంది. చిన్న హోటళ్లే కాదు పేరొందిన రెస్టారెంట్లలోనూ భయానక వాస్తవాలు రోజుకో చోట బయటపడుతున్నాయి. నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్లు
రాష్ట్ర పుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్రెడ్డి, పి.స్వాతి, శీర్షిక �
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో బండారా�
పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. కొంతమంది వ్యాపారులు రేషన్ బియంతో దందా చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పేద�
dog meat | కర్ణాటక రాజధాని బెంగళూరుకు కుక్క మాంసం (dog meat) రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ నుంచి రైలులో వచ్చిన మాంసం శాంపిల్స్ను అధికారులు సేకరించారు. పరీక్ష కోసం ల్యాబ్కు పం