59 People Hospitalised | ఒక ఈటరీ షాపులో ఫుడ్ తిన్న సుమారు 59 మంది వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ షాపులో తిన్న ఆహారం విషతుల్యం కావడంతో వారంతా అస్వస్థత చెందినట్లు వైద్యాధికారి
ఆహార భద్రత ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశం. అయితే ప్రపంచవ్యాప్తంగా కలుషితమైన ఆహారం ఇప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించ
పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సిరి
పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా షియోపూర్కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43)
Watermelon | మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
Food Poisoning: పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ విందుకు హాజరైన సుమారు వంద మంది స్వీట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్లోని కోట్పుత్లి-బెహ్రోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Badam Milk | శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధప�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మానవ హకుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.
ఫుడ్పాయిజన్తో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది.