Gurukul School | గురుకులాల్లో క్యాటరింగ్ టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. నిర్వహ�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని ఎన్టీఆర్ మోడల్ పాఠశాలో ఆహారం, నీరు కలుషితమై 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Gurukul School | గిరిజన బాలికల సంక్షేమ గురుకులానికి చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో సోమవారం జరిగింది.
బెల్లంపల్లి గురుకులంలో ఇటీవల జరిగిన ఆహార కల్తీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తక్షణం అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఆదే
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థిను లు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఉడకబెట్టిన బఠానీల�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో 540 మంది విద�
పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో ప్రాజెక్టు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం అల్పాహారంలో కిచిడీ తీసుకున్నారు.
అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అ ల్పాహారం తీసుకున్న కొద్ది సేపటికే 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, సిబ్బంది వ
భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 498 మంది విద్యార్థులు ఉన్నారు.
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత
మహబూబ్నగర్లోని న్యూ మోతీనగర్లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు.