: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ
రేవంత్ రెడ్డి పిల్లల పాలిట ‘పాయిజన్ 2047’గా మారాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. రెండేండ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. �
టీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఫుడ్పాయిజన్ చోటుచేసుకున్నది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇ
జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది.
జిల్లా కేంద్రంలోని భీంనగర్లో ఉన్న ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ అభ్యసన ఉన్నతపాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గరయ్యారు. పాఠశాలలో ఉదయ
జీవన ప్రమాణాలు మారుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలోనూ కొత్తకొత్త రకాలు వస్తున్నా యి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్టు ఆహారం తీసుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
విష ఆహారం తిని వందకుపైగా గొర్రెలు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాల�