Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మానవ హకుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.
ఫుడ్పాయిజన్తో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
పెద్దపల్లిలోని బాలసదన్లో ఫుడ్పాయిజన్ కారణంగా 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదన్లో చిన్నారులు భోజనం చేసిన తరువాత ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించా�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లిబస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికి వ�
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వరుసగా విద్యార్థులకు ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫుడ్పాయిజన్ కారణంగా శుక్రవారం 78 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో 38 మంది, వనపర్తి జిల్లాలో 40 మంది అస్వస్థతకుగురై దవాఖాన పాలయ్యారు. వివరాలు ఇలా..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతం�
Parrots Die Of Food Poisoning | కలుషిత ఆహారం వల్ల సుమారు 200 చిలుకలు మరణించాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. బర్డ్ ఫ్లూ కారణంగా చిలుకలు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిలుకల మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమన�
: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ