మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభ�
ఫుడ్ పాయిజన్ ఘటనల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జాతీయ మానవ హకుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువుతో పోరాడి గత ఏ�
Food Poisoning: విషపూరిత ఆహారం తిని 100 మంది బాలీవుడ్ సినీ కార్మికులు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆ ఫిల్మ్ యూనిట్ వర్కర్ల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. లేహ్లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాల వసతిగృహంలో శనివారం సాయంత్రం స్నాక్స్ తిన్న, రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో పదిమంది అస్వస్థతకు గురయ్య
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యా కుసుమాలకు పౌష్టికాహాం అందడం దేవుడెరుగు, ఇస్తున్న ఆహారం సైతం కలుషితం అవుతూ విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్న సంఘటనలు దాదాపు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలందించిన గురుకులాలు.. నేడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, వసతి గృహల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం జనగామ
నాగర్కర్నూ ల్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనతో స్కూల్ ఆవరణ నిర్మానుష్యంగా మారింది. ఫుడ్పాయిజన్ ఘటన భయం ఇంకా విద్యార్థులు, తల్లిదండ్రుల్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని జాతీయ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రమణియన్ వెల్లడించారు. ఈ కేసులో బాధితులు ఢిల్లీకి వచ్చి ఇచ్చిన ఫిర్య�
మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సాత్విక సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వారి కారులో నవాబ్పేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, �
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 111 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సోమవారం మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.