Pakistani Girl: భాయ్ఫ్రెండ్తో పెళ్లికి ఇష్టపడని ఇంట్లో వాళ్లను చంపేసింది ఓ పాకిస్తానీ అమ్మాయి. విషపూరిత ఆహారం తిన్న 13 మంది చనిపోయారు. ఈ ఘటన ఆగస్టు 19న హబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో జరిగింది.
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లితండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్పాయిజన్�
KTR | రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్దమార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం హాస్టళ�
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనిం
KGBV | నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అ�
Narayanpet | పచ్చి పులుసుతో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుం�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, చికిత్స ని�
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ
కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో ని�