KGBV | నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అ�
Narayanpet | పచ్చి పులుసుతో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుం�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, చికిత్స ని�
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ
కలుషిత అహారం తిని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో ని�
న్యూయార్క్ : ఉల్లి పేరు వింటేనే అమెరికా ఉలిక్కిపడుతోంది. ఉల్లిగడ్డల ద్వారా వ్యాపిస్తున్న సాల్మోనెల్లా వ్యాధి అమెరికాను వణికిస్తోంది. ఉల్లి వినియోగంతో తాజాగా 652 మందికి ఈ వ్యాధి సోకగా 129 మంది దవాఖాన�