Harish Rao | ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు.
Telangana | రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ
Harish Rao | వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
Pakistani Girl: భాయ్ఫ్రెండ్తో పెళ్లికి ఇష్టపడని ఇంట్లో వాళ్లను చంపేసింది ఓ పాకిస్తానీ అమ్మాయి. విషపూరిత ఆహారం తిన్న 13 మంది చనిపోయారు. ఈ ఘటన ఆగస్టు 19న హబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో జరిగింది.
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లితండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్పాయిజన్�
KTR | రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్దమార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం హాస్టళ�
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనిం