IND Vs ENG 2nd T20 | ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్పై టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో హ్యారీ బ్రూక్ 13 పరుగులకే పెవిలియన్కు చ�
Telangana | రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలితీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా యాదాద్రి, భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులో కారు ప్రమాదా�
చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజులుగా వణికిస్తున్నది. ఇటు పొగమంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం పది గంటల వరకూ పరుచుకున్నది. ఎక్కడ చూసినా తెరలు తెరలుగా దర్శనమిచ్చింది.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు (Dense Fog) ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందూరు పట్టణంలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది.
Tirumala | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకట�
దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావావాల్సిన తొమ్మిది విమాన సర్వీసులను బుధవారం ఉదయం అధికారులు రద్దు చేశారు. దట్టమైన పొంగమంచు కమ్ముకోవడంతో కనీసం 200 మీ
Cold wave | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారా�
హైదరాబాద్ను మంచుదుప్పటి (Fog) కప్పేసింది. దీంతో ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోయాయి. ఉదయం ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు కమ్ముకున్నది. సెక్రెటేరియట్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్పై దట్టంగా మంచు కురిసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారం
బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9.30 వరకు పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని తమ వాహనాలను నడిపార�