రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారం
బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9.30 వరకు పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని తమ వాహనాలను నడిపార�
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
RTC bus | పొగమంచు(Fog) కమ్మేయడంతో ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళిలన ఘటన మహబూబ్నగర్(Mahabubnagar) జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
Tirumala | తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి సప్తగిరులను మొత్తం మేఘాలు కప్పేశాయి. పొగమంచు నిండి ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. అయితే మరోవైపు వాహనదారులు
ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజుమున దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హనుమకొండలో తీవ్ర ప్రభా
తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు �
ఉత్తర భారతదేశాన్ని చలి, దట్టమైన పొగమంచు గజగజ వణికిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముక�
Delhi | ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.