ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి
చేర్యాల, మార్చి 3 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో రోజురోజుకు వస్తున్న మార్పులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా చేర్యాల ప్రాంతంలో
యాచారం : మండలంలోని గ్రామాలను బుధవారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. ఉదయం 9దాటినా మంచు దుప్పటి నుంచి గ్రామాలు తేరుకోలేదు. నాగార్జున సాగర్ రహదారిని మంచు ముంచేసింది. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరికి వచ్చే�
Hyderabad fog | నగరంలో ఉదయం వేళ మంచుదుప్పటి కప్పుకుంటున్నా.. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రానికి మాత్రం చలి తీవ్రత తగ్గుతున్నది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ కాగా