ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో నిధులు స్వల్పంగా పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.94 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరుగ్గా.. తాజా 2024-25 బడ్జెట్లో కొంత పెంచి రూ.6,21,940 కోట్లు కేటాయించారు.
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
FM Nirmala Sitharaman: ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.4
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం ల
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
FM Nirmala Sitharaman: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు �
Nirmala Sitharaman: టెకీ యువతకు రుణాలు ఇచ్చేందుకు సుమారు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుత�
ఏనుగంతటి సమస్యను వదిలిపెట్టి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రైతన్నల పరిస్థితి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. వ�
Millet Research Institute: చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో ఇండియా టాప్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న మిల్లెట్ రీసర్చ్ సెంటర్పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దనున్నద�
ఆరోపణలపై గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్రావు మీడియాను ఎదుర్కోలేక కేంద్రమంత్రి ప్రెస్మీట్ రద్దు కేసీఆర్ను ఎదుర్కోవాలంటే అబద్ధాలు ప్రచారం చేయాలి! బీజేపీ కార్యకర్తల సమావేశంలో నిర్మలా సీతారామన్ స
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రక్షణ రంగానికి నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. సాయుధ బలగాల ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది 5,25,166.15 కో�
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు లక్ష కోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బ�