Jana Reddy | రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద�
ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018 సంవత్సరంలో ఉప్పల్ రింగు రోడ్డ�
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సరైన ప్రణాళిక కొరవడింది. భూమి అందుబాటులో ఉందో, లేదో చూసుకోకుండానే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ఒక వైపు నిర్మాణం పూర్తి కాగా, రెండో�
హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
DK Shivakumar | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్పై బైక్ నడిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఆ వంతెనను ఆయన పరిశీలించారు. అయితే ఆయన నడిపిన బైక్పై రూ.18,500 ట్రాఫిక్ జరిమానా చలాన్ల�
ఎన్డీయే పాలనలో ఉన్న బీహార్లో మౌలిక వసతుల కల్పన అత్యంత దయనీయంగా మారింది. కొద్ది రోజుల క్రితమే పట్నాలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ ఫ్లైఓవర్కు అప్పుడే గుంతలు ఏర్పడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర�
మహా నగరంలో ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా అంబర్పేట ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. 8 ఏండ్లుగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సాగడంతో అంబర్ పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సూర్యాపేట జిల్లా కోదాడ, కట్టకమ్ముల గూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాబూనగర్ రామాపురం, �
Hyderabad | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్న�
సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా మారింది ప్రజా పాలన ప్రభుత్వ పనితీరు...తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి..
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టే శిల్పా లే అవుట్ రెండో దశ పనులను మే చివరి వరకు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బ�
amberpet | అంబర్పేట ఫ్లైఓవర్పై ప్రమాదకరంగా మారిన రంబుల్ స్ట్రిప్స్ను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులను కోరారు. చే నంబరు ఫ్లై ఓవర్ పై వరుసగా ఏర్పాటు చేసిన రంబుల్ స
మాజీ మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్కు అసెంబ్లీలో ముచ్చెమటలు పోయించారు. సర్కార్ చెప్పిన అబద్ధాలపై ఏకిపారేస్తూనే పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి�
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంఝాటాలు లేని ప్రయాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి ప్రారంభించిన ఎస్సార్టీపీ ఫలాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 23వ ఫ్లై ఓవర�