వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్. డి.పి) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్- విజయవాడ రహదారి, ఖమ్మం రోడ్డును కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కానున్నది.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల-రాయినిగూడెం మధ్య ఫె్లైఓవర్ నిర్మాణానికి కే�
Man Shoots At Family From Flyover | ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ఒక వ్యక్తి స్కూటీకి తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు ఫ్లైఓవర్ పైనుంచి బైక్పై వెళ్తున్న ఆ కుటుంబంపై కాల్పులు �
గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకున్నా.. ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్తో సర్కారులో చలనం వచ్చింది.
Uppal | ఉప్పల్లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఓ కారు ఆ గుంతలో దిగబడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్ర�
హైదరాబాద్కు తూర్పు వైపునవున్న యాదాద్రి భువనగిరి, సూర్యపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామికవాడల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయ ని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పారిశ్రామ�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇరువైపులా వాహనాల రద్దీ ఉండగానే ప్రమాదకరంగా జీహెచ్ఎంసీ కార్మికులతో ఫ్లైవోవర్ను శుభ్రం చేయించారు.
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
మైండ్ స్పేస్ జంక్షన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. కొండాపూర్ టు బంజారాహిల్స్, టోలిచౌకి టు హైటెక్ సిటీ.. కూకట్పల్లి ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ తరహాలో తాజాగా మరో యువతి హత్యకు గురైంది.