భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి నాలుగేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ
Adikmet | హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం
వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీగా ఇటీవలే అవార్డు అందుకున్న హైదరాబాద్ మహానగరం వర్టికల్ గార్డెన్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఢిల్లీ, బెంగళూరు నగరాల కంటే అత్యధికంగా 105 పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ను ఏర�
Minister KTR | రాజధాని హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ పైవంతెనను మంత్రి కేటీఆర్
వీఎస్టీ-లోయర్ ట్యాంక్బండ్ మార్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన స్టీలు వంతెన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్
Chandrayangutta Flyover | హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. రూ.45.29 కోట్ల వ్యయంతో 674 మీటర్ల పొడవు నిర్మించిన ఈ పైవంతెనతో శంషాబాద్
న్యూఢిల్లీ: ఒక కారు వంతెనపై డివైడర్ను ఢీకొట్టింది. కారు అదుపు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించింది. ఈ అనూహ్య ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వాయువ్య ఢిల్లీలోని అశ�
ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఐటీ కారిడార్కు సులభతర ప్రయాణం కోసం చేపడుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో 1.75 కిలోమీట
పాతనగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మౌలిక వసతులను గణనీయంగా పెంచుతున్నది. పాతనగరానికి కొత్త అందాన్నిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వా
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా.. నాణ్యతతో చేపడుతున్నారు. ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా.. భక్తుల వసతుల కల్పన పనులు తుది దశకు చేరుకొన్నాయి. యాదాద్రి కొండ నుంచి కింది�
ఎల్బీనగర్ : ఫిబ్రవరి నెలఖరు వరకు ఆలేఖ్య టవర్స్ నుండి సాగర్ రింగ్రోడ్డు వరకు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్పాస్ పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రె�
జూ పార్కు వరకు 4.08 కి.మీ వంతెన పనులు వేగవంతం చేయండి బహదూర్ పురలో నిర్మాణ పనులను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్ సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట
ఎల్లుండి షేక్పేట వంతెన ప్రారంభం టోలిచౌకి, ఐటీ కారిడార్ను అనుసంధానించే షేక్పేట ఫ్లైఓవర్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ నూతన ఫ్లైఓవర్ను ప్రా�